అమ్మ ప్రేమ కు నిదర్శనమిది ! ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న తన చిన్నారి కూతుర్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మొదట తను చుట్టుకున్న స్కార్ఫ్తో
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండ�
IPL2021 | ఓ వైపు పెరుగుతున్న ఎండలు.. మరోవైపు కరోనా కేసులు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీడాభిమానులకు వినోదం పంచేందుకు క్రికెట్ పండుగ ఐపీఎల్ సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసమైన ప్రారంభోత్సవాలక�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జయశంకర్ సార్ మరణం తర్వాత ఆయన సమాధిని హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేశారు. అదే ఏకశిల పార్కును రాష్ట్ర ప్రభుత�
బంగారు వర్ణం బయళ్ల మధ్య రెండు జిరాఫీలు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా.. ఇది ఎక్కడో అనుకుంటున్నారా.. మన హైదరాబాద్లోనే.. అది ట్యాంక్బండ్పైనే.!! ట్యాంక్బండ్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పా�
హైదరాబాద్ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ .. ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుం
ఆన్లైన్ క్లాసులు | మండే ఎండలు ఒక పక్క! ఉక్కపోత ఇంకో పక్క! ఇక ఇంట్లో సదువు సాగేదెలా !! అందుకే పచ్చటి పొలాల్లోకి వెళ్లిన చిన్నారులు ఇలా చెట్టు కింద హాయిగా ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకున్నారు. క్ల
కాళేశ్వరం ప్రాజెక్టు మరో చరిత్ర సృష్టించింది. మంజీరలోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవ
హల్దీవాగు | కరువు ప్రాంతమైన గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర - నిజాంసాగర్లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు
హల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీ�
తెలంగాణ అస్తే ఏమొస్తది? గీ కొట్లాటలెందుకు అని అన్నరు అప్పుడు! కానీ ఇప్పుడు సూడుండ్రి.. కన్నీరు కారిన చోటే గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాలే ఎండల్లో కూడా గోదారమ్మ పొంగి పొర్లుతోంది.. బీడు బారిన పొ�
కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�