Civil Judge Niharika | ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కోర్టులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని జడ్చర్ల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక అన్నారు.
కొత్త చట్టాల అమలుపై అవగాహన పొందడానికి వర్క్షాపులు ఎంతో దోహదపడతాయని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) జితేందర్ అన్నారు. నూతన క్రిమినల్ చట్టాల అమలుపై తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం వర్�
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, న్యాయస్థానానికి వచ్చే సామాన్యులకు నమ్మకం కలిగించి సత్వర న్యాయసేవలు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ అన�
కొత్తగా తెచ్చిన నేర చట్టాలను ఒకసారి సమీక్షించి స్వల్ప సవరణలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఖమ్మంకు చెందిన సీనియర్ న్యాయవాది తాళ్లూరి దిల�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల అమలుతీరును పరిశీలించేందుకు బీపీఆర్డీ, ఎన్సీఆర్బీ, సీడీఐటీ, ఐబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ డీఐజీ రాజశేఖర్ సోమవారం జిల్లాలో పర్యటించారు.
పాతనీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగానే సుమారు ఒకటిన్నర శతాబ్దాల కాలం నాటి నేరాలు, సాక్ష్యాలు, శిక్షల చట్టాలు పోయి, వాటి స్థానంలో కొత్త చట్టాలు వచ్చాయి. ఇప్పటిదాకా వ్యవహారంలో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్
దేశంలో కొత్త న్యాయ చట్టాలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక�
జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టాలపై న్యాయవాదులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ కోరారు. న్యాయవాదుల కోసం రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రో�
దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి అమలుకానున్న నూతన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించి అవగా�
మహారాష్ట్రలో భార్యా బాధితుల ఆందోళన పురుషుల కోసం చట్టం తేవాలని డిమాండ్ ఔరంగాబాద్, జూన్ 14: ఇంట్లో తమకు చుక్కలు చూపించే భార్యలు మళ్లీ జీవిత భాగస్వాములుగా రావద్దని కొందరు పురుషులు మహారాష్ట్రలో ఆందోళనకు �