Manipur: మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత తోక్చమ్ రాధేశ్యామ్ సింగ్ తెలిపారు. 44 మంది ఎమ్మెల్యేలు రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన గవర్నర్ అజ�
Atishi | ఢిల్లీ బీజేపీలో ఎవరికీ ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోవడం వల్లనే ప్రభుత్వ ఏర్పాటులో తాత్సారం జరుగుతున్నదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఎద్దేవా చేశారు.
Delhi CM | ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఢిల్లీ సీఎం ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా తేల్చలేదు. కొత్త ప్రభుత్వం (New Government) ఎప్పుడు కొలువుదీరబోతోందనే విషయంలో కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Rastrapati Bhavan | ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో కొత్త ప్రభుత్వం కొల�
మన పొరుగు దేశం శ్రీలంక.. చరిత్రలో ఎరుగనటువంటి ఆర్థిక మాంద్యంలో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అక్కడి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థ�