Supreme Court: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15వ తేదీన తొక్కిసలాట జరిగిన ఘటనపై దాఖలు అయిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మరణాల సంఖ్యను రైల్వేశాఖ తక్కువగా చూపించినట్లు ఆ పిటీషన్�
ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం అర్ధరాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారు 15 మంది మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
Railway Engineer | వారం క్రితం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద విద్యుద్ఘాతం కేసులో రైల్వేశాఖలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న భరత్ భూషణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓవైపు అధునాతన వందే భారత్ రైళ్లను తెచ్చామని గొప్పలు చెబుతున్నారని, అయితే మరోవైపు ఉన్న రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆదివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో విద్యుదాఘాతంతో మరణించిన య
Woman electrocuted to death | దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ విద్యుదాఘాతంతో మరణించింది (Woman electrocuted to death). ఈ సంఘటన కలకలం రేపింది. ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి అహుజా అనే మహిళ తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపా
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. ఆ కేసులో ఇద్దరు హాకర్లను అరెస్టు చేశారు. తిలక్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని పొదల్లో అత్యాచారం జరిగినట్లు పోలీ
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకున్నది. 30 ఏళ్ల మహిళను నలుగురు ఉద్యోగులు సామూహింగా రేప్ చేశారు. రైల్వే స్టేషన్లోని 8-9 ఫ్లాట్ఫామ్లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్�