ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల గూటిలో చిక్కుకుంటున్నాయి. అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలల నుంచి అద్దె ఇండ్లకు కిరాయిలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించునన్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలి
నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్నులు, అడ్వర్టైజింగ్, ట్రెడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల అద్దె రూపంలో, పారిశుధ్య విభాగం యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారానే భార�
విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేదో తెలియంది కాదు. బూజు పట్టిన ర్యాకులు, విరిగిన కుర్చీలు, చిరిగిన పుస్తకాలు, ఉద్యోగార్థులకు మచ్చుకైనా కనిపించని పోటీ పరీక్షల మెటీరియ�
రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్య�