సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలవారీగా నీట్-యూజీ ఫలితాలను శనివారం జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ) విడుదల చేసింది. మే 5న ఈ పరీక్ష జరగగా జూన్ 5న ఫలితాలు వెలువడ్డాయి.
NTA | పరీక్షల నిర్వహణలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఉన్నత స్థాయి నిపునుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు ఈ మేరకు వి�
నీట్ పరీక్ష నిర్వహణ, ఫలితాలలో అవకతవకలపై సీబీఐచే విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. హరియాణాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి 67 మంది విద్యార్థులు 1వ ర్యాంకు సాధించారని, ఇది అవకతవకలు జరి�
ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో ఒక పక్క పోరాడుతూనే నీట్లో 720కి 715 మార్కులు సాధించిన ముంబైలోని ఘట్కోపర్కు చెందిన మౌలిక్ పటేల్ అనే విద్యార్థి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్�
NEET | దేశవ్యా్ప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకు
దేశంలో నీట్ 2024 పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్వీ ఓయూ నాయకుడు నాగేందర్ కోదాటి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం, ఎన్టీఏలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో తమ విద్యార్థులు విజయ దుందుభి మోగించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
NEET | 2024 -25 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల క్యాలెండర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలను వెల్లడించింది.
2024 ఏడాదికి సంబంధించి జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్ ఖరారయినట్టు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-1 వచ్చే ఏడాది జనవరిలో, ఏప్రిల్ మూడో వారంలో మరో సెషన్ నిర్వహించే అవకాశం ఉందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్క�