అగ్రకథానాయికల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వారు ఒకే చోట చేరితే ఆ ఆనందానికి హద్దే ఉండదు. తాజాగా నయనతార, సమంత ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చి అభిమానులకు కనువింద�
లీడింగ్ హీరోయిన్లలో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్న వారి జాబితాలో త్రిష, సమంత (Samantha), కీర్తిసురేశ్ (Keerthy Suresh), నయనతార (Nayanthara,) పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరంతా చెన్నై భామలే
Nayanthara | షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో దక్షిణాది అగ్రనాయిక నయనతార బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సెప
Rajinikanth Peddanna | ఈ రోజుల్లో ఒక సినిమా ఎంత బాగా తీశామనేది మాత్రమే కాదు.. దాన్ని ఎంత వరకు ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాం.. ఎంత బాగా ప్రమోషన్ చేసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. అందుకే ఒక సినిమా విడుదలవుతుంది అంటే.. దా�
రజనీకాంత్, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. ఈ సినిమాను ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి పతాకంపై నారాయణ్దాస్ నారంగ్, సురేష్బాబు తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలచే�
హీరోల మాదిరిగానే హీరోయిన్స్ మధ్య కూడా సఖ్యత ఉంటుంది. కొందరు హీరోయిన్స్ అయితే చాలా క్లోజ్గా ఉంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల సమంత, త్రిష, కళ్యాణి ప్రియదర్శన్తో కలిసి చెన్నైలో తెగ రచ్చ చే�
అగ్ర కథానాయిక నయనతార నిర్మాతగా వ్యవహరించిన ఓ తమిళ చిత్రం ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్నది. కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేష్శివన్తో కలిసి ఆమె ‘కూజంగల్’ (పెబెల్స్) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. తన �
సెలబ్రిటీలు జాతకాలని ఎక్కువగా నమ్ముతారనే విషయం మనందరికి తెలిసిందే. పెళ్లి విషయంలో అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. నయనతార పుట్టుక సమయంలో దోషం ఉండడంతో ఆమె ఇప్పుడు పూజలు చేసేందుకు సంసిద్దమై�
దక్షిణాదిలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరుగా పేరు సంపాదించుకుంది నయన తార. చిన్నా పెద్ద అనే వ్యత్యాసం లేకుండా తన పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి సినిమాలను చేస్తోంది. తద్వారా నటిగా సక్సెస్ను అందుకుంట�
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్ర డబ్బింగ్ హక్కులను ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో నారాయణ్�
పరిచయం అవసరంలేని నటి నయనతార. ‘లక్ష్మీ’బావకు ముద్దుల మరదలుగా, అందమైన ‘బాస్’కు తెలివైన సెక్రటరీగా, కండల ‘యోగి’ని కవ్వించే నాయికగా, ‘దుబాయ్ శీను’కు మనసైన మధుమతిగా.. ఇలా తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గ
దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న నయనతార తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఫోర్బ్స్ ముఖచిత్రంపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా నిలిచింది. ఓటీటీ ప్రభావంతో దక్షిణాది చి�
సీనియర్ దర్శకుడు బి.గోపాల్ (B Gopal) డైరెక్షన్ చేసిన ఆరడుగుల బుల్లెట్ (Aaradugula Bullet) కనీసం వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. మరీ ముఖ్యంగా హీరో గోపీచంద్ (Gopichand) సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడు.