ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు.
జ్ఞానాలకు నిలయాలు ఉన్న స్థలాల్లో ప్రకృతి సంపదపై బుల్డోజర్లను ప్రయోగించవద్దని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పూర్వ విప్లవ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్�
దేశ వనరులను కాపాడాల్సిన బాధ్యత కేవలం ఆదివాసులదే కాదు, మిగతా వారిపై కూడా ఉంది. సహజ వనరులను కాపాడే క్రమంలో ఆదివాసీల జీవితాలు బలవుతున్నాయి. బీర్సాముండా, గుండాదర్, కుమ్రం భీం పోరాట ఫలితంగా రాజ్యాంగంలో ఆదివా�
నీళ్లు, నిధులు, నియామకాలు, వనరులు... ఇలా ప్రతి రంగంలో మన వాటా మనమే దక్కించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలై, సాకారమైంది. ఉద్యమ అనుభవం లేని రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నార�
ప్రకృతి వనరులను రేపటి తరాలకు అందజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షుడు ఎ.జయరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం భువనగిరిలో
ప్రపంచంలో లవంగాలు పండే ప్రాంతాల్లో జింజిబార్ ముఖ్యమైనది. దీన్ని లవంగాల దీవి అని పిలుస్తారు. ఆఫ్రికన్ ఓక్, గొరిల్లా, చింపాంజీ, పిగ్మీ హిప్పోపొటమస్, ఏనుగులు, సింహాలు, జింకలు, అడవి దున్నలు ...