నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ చిలువేరు మృత్యుంజయ్కి మరోసారి జాతీయ స్థాయి బహుమతి లభించింది. రోడ్డుభద్రతపై ‘కార్టూన్ వాచ్' సంస్థ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర రవాణాశాఖ, రాయ్పూర్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియే�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ వరించింది. నిరుడు డిసెంబర్ 29, 30 తేదీల్లో నేషనల్�
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఓ గ్రామీణ ఆవిష్కర్తకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది. మోదా శివకుమార్ రూపొందించిన ‘హ్యాండ్లూమ్ లిఫ్టింగ్ వీవింగ్ మెషీన్' ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్�
వరంగల్ దేశాయిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నాణ్యతా ప్రమాణాలు పాటించిన నేపథ్యంలో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సంస్థ దేశాయిపేట పీహెచ్సీని గుర్తించింది. ప్రపంచంలో
telangana diagnostics | నాణ్యమైన వైద్యం మాత్రమే కాదు, నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల న
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. డ్రగ్స్, పేకాట క్లబ్బులు, మట్కాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఉత్తమ పనితీరు కనబ