జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా సైన్స్ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి డీఈవో యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ స�
జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో శుక్రవారం గణిత పితామహుడు, శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ గణిత దినోత్సవాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
గణిత దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్, భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు అకెనపల్లి శివజ్యో
జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మ్యాథమెటికల్ జీనియస్ శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా గురువారం మండలంలోని పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
Venkaiah Naidu: విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత అంశాలపై బాల్యం నుంచే ఆసక్తిని పెంపొందించేందుకు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఉపరాష్ట్రపతి...
oday History: అనంతాన్ని కనుగొని ప్రపంచ గణితానికే లెక్కలు నేర్పిన గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఆయన స్మృత్యర్థం ఏటా ఈ ఉత్సవాలను జరుపుకోవాలని...