పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థలో అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కోసం ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న న�
తమిళనాడు, తెలంగాణలోని 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేపట్టింది. కోయంబత్తూరులో 22, చెన్నైలో 3, టెకాసీలోని ఓ ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.60 లక్షల
తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొద్ది రోజులు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్�
National Investigation Agency | సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ప్రకటన విడుదల చేసింది.
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
Mamata Banerjee | జాతీయ దర్యాప్తు సంస్థపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన అభియోగాలు మోపారు. వీఐపీ కార్లు ఆయుధాలను రవాణా చేస్తున్నాయన్న ఆమె.. బెంగాల్లో ఉద్రిక్తతలకు ఎన్ఐఏ కారణమవుతున్నదని ఆరోపి�
నిషేధిత ఇస్లామిక్ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ).. భారత్కు వ్యతిరేకంగా ఒక వర్గం యువతను రెచ్చగొట్టడానికే శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపిం
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ