Bengaluru Cafe | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency)కు అప్పగించింది.
పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సంస్థలో అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి కోసం ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న న�
తమిళనాడు, తెలంగాణలోని 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేపట్టింది. కోయంబత్తూరులో 22, చెన్నైలో 3, టెకాసీలోని ఓ ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.60 లక్షల
తమిళ నటి వరలక్ష్మీ శరత్కుమార్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆమె వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొద్ది రోజులు పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్�
National Investigation Agency | సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ప్రకటన విడుదల చేసింది.
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
Mamata Banerjee | జాతీయ దర్యాప్తు సంస్థపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన అభియోగాలు మోపారు. వీఐపీ కార్లు ఆయుధాలను రవాణా చేస్తున్నాయన్న ఆమె.. బెంగాల్లో ఉద్రిక్తతలకు ఎన్ఐఏ కారణమవుతున్నదని ఆరోపి�
నిషేధిత ఇస్లామిక్ రాడికల్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ).. భారత్కు వ్యతిరేకంగా ఒక వర్గం యువతను రెచ్చగొట్టడానికే శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపిం
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ