జాతీయ రహదారి 44 లోని కొంపల్లి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతున్నాయి.
ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
పరీక్షలు పూర్తి కావడంతో తన కూతురును ఇంటికి కారులో తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీందర్నగర్ కాలనీకి చెందిన �
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 353(బీ) నిర్మాణ పనులు రైతుల పాలిట శాపంగా మారాయి. మహారాష్ట్ర సరిహద్దు ఉపసనాల నుంచి భోరజ్ జాతీయ రహదారి-44ను కలిపేలా పనులు జరుగుతున్నాయి.
Minister Komatireddy | జాతీయ రహదారి-44ను(National Highway-44) 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komatireddy) వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.