Farmers Strike | రైతులు ఆగ్రహంతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. యూరియా కావాలని రోడ్డుఫై కూర్చొని నిరసన తెలిపారు. రైతులు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కద
మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భూములు కోల్పోయిన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామ రైతులు రాస్తోరోకో చేశారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
Road Accident | కామారెడ్డి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై గర్గుల్ వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మర�
ఎన్హెచ్ -167 కే జాతీయ రహదారి కందనూలు జిల్లాకు మణిహారంగా మారనున్నది. కొల్లాపూర్ సమీపంలో సోమశిల వద్ద వారధి మీదుగా ఇటు కల్వకుర్తి నుంచి.. అటు ఏపీలోని నంద్యాల వరకు ‘హాయి’వే నిర్మాణం చేపట్టనున్నారు.
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన నాటి నుంచి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో దినదినాభివృద్ధి చెందుతున్నది.
అమరావతి : విజయనగరం జిల్లా కెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన 40 మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుమలకు వెళ్తుండగా జాతీ�