హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగే 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ఛాంపియన్షిప్కు ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్జోషిని ఆహ్వానించారు.
MLA Naini Rajender reddy | సమిష్టి కృషితో అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాంగపాణి తెలిపార�
స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల రెండో రోజు జరిగిన బాలుర అండర్-18 100మీ రేసులో గణేశ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. ఇ�
జాతీయ క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. గోవా వేదికగా జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్లో సోమవారం మన రాష్ర్టానికి మూడు పతకాలు వచ్చాయి. స్విమ్మింగ్లో వ్రితి అగర్వాల్ రజత వెలుగులు విరజిమ్మగా.. �
నేటి నుంచి జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు వరంగల్, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారిత్రక నగరం ఓరుగల్లు మరో గొప్ప వేడుకకు వేదిక కాబోతున్నది. 60వ జాతీయ ఓపెన్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హన్మకొండ చౌరస్తా, జూలై 18: నూతనంగా నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్పై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల నిర్వ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నైరోబి (కెన్యా) వేదికగా జరిగే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఎన్ఐఎస్ పటియాల వేదికగా ఈనెల 23 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే సన్నాహక శి�