వీణవంక మండలంలో యూరియా కష్టాలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రైతును రోడ్డుపైకి తీసుకొచ్చింది. గత 15 రోజులుగా ఓపికగా ఎదురు చూసిన రైతన్నలు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎక్కి ధర్న�
ప్రయాణ సౌకర్యం కోసం, గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫోర్లేన్ రోడ్డు నిర్మాణం ప్రయాణికులు, ప్రజలకు శాపంగా మారుతున్నది. రోడ్డు పనులు చేపట్టి ఆరేళ్లు గడిచినా అక్కడక్కడ అసంపూర్తిగా మిగిల
తాగునీటి ఎద్దడిని(Drinking water) నివారించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
‘మా గ్రామ పంచాయతే మాకు మద్దు.. కార్పొరేషన్లో కలపడం వద్దే వద్దు..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తూ �
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర