ప్రజలు మూత్రవిసర్జనకు, మలవిసర్జనకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో నాలుగు చోట్ల మరుగుదొడ్లను ని ర్మించారు. ముఖ్యంగా మహిళలు, యువతులు ఇబ్బందులకు గురికాకూడదని
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�