కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుండడంతో డ్యాం లోని 33 గేట్లను ఎత్తారు. 1,49,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండగా దిగువకు విడుదల చేస్తున్నారు.
‘నెర్రెలుబారిన మాగాణం’ శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనంపై నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. సోమవారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంన�
యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో మానవీయ కోణంలో ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో సోమవారం ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతుండగా, కృష్ణమ్మ బిరాబిరా అంటూ శ్రీశైలానికి తరలివస్తున్నది. ఆదివారం సాయంత్�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో జూరాలకు లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.