అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు.
టీఆర్ఎస్ నుంచి 12 మంది బరిలో ఆఖరి రోజు 96 నామినేషన్లు దాఖలు అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 23 మంది నేడు పరిశీలన, 26న ఉపసంహరణ హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర�
వికారాబాద్ : తెరాస పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థిత
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్ను వేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ర�
19 నామినేషన్ల తిరస్కరణ రేపటి వరకు ఉపసంహరణ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశార�
నామినేషన్లు షురూ | రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
నాన్న ఆశయ సాధనకు కృషి | నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ధ్యేయమని ఆయన ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నోముల భగత్ అన్నారు.
జానారెడ్డి ఇక గతం మాత్రమే | నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇక గతం మాత్రమే. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక గెలుస్తూ వచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేయ�
సాగర్ ఉప ఎన్నిక | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం రెండోరోజు 7 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్ సింగ్ తెలిపారు.