మిర్యాలగూడ, జూలై 5 : పచ్చని మొక్కలతో జనావాసాలు కళకళలాడుతూ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ముందుగా గ్రామ సభల ద్వార�
రామగిరి, జూలై 5 : హాలియాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ తరగతులు నిర్వహణ జరుగనున్నది. ఈ మేరకు ఇన్చార్జ్జి ప్రిన్సిపాల్గా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంగి రవికుమార్ను నియమిస్�
నీలగిరి/ నల్లగొండ రూరల్, జూలై 4 : పట్టణాలు, పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్
రహదారుల వెంట పిచ్చిమొక్కల తొలగింపు మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ మునగాల మండలం గణపవరంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ హుజూర్నగర్, జూలై 4 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్
సూర్యాపేట టౌన్, జూలై 4 : భారత్-చైనా సరిహద్దులో గత ఏడాది జరిగిన వివాదంలో వీరమరణం పొందిన మహావీరచక్ర కర్నల్ సంతోష్బాబు చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ
కోదాడ రూరల్, జూలై 4 : పట్టణ ప్రాంతాలకు పరిమితమైన మొబైల్ ఇండ్లు పల్లెలకూ వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామానికి చెందిన అనంతరాంరెడ్డి తన పొలంలో గెస్ట్హౌస్ నిర్మించాలనుకున్నా�
నల్లగొండ : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్ని సక్రమంగా వినియోగం అయ్యేలా గ్రామస్తులు సమిష్టిగా ముందుకు నడవాలని, అందరి అభిప్రాయాలను తీసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర విద్యుత
అర్వపల్లి, జూలై 2 : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బందెల అర్వపల్లి అన్నారు. శుక్�
నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో జోరుగాపల్లె, పట్టణ ప్రగతి నల్లగొండ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా.. : సైదిరెడ్డి నీలగిరి, జూలై 2 : నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస�
నల్లగొండ ప్రతినిధి, జూలై 2(నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల రూపురేఖలను మార్చివేస్తున్నాయి. పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు మొదలుకొని మౌలిక వసతుల క�
మిర్యాలగూడ, జూలై 2 : మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం పల్లెప్రగతి పనులు చేపట్టారు. పారిశుధ్య పనులతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారాయి. పట్టణాల్లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. మాడ్గులపల్లి మండల�
పల్లె, పట్టణాల్లో ప్రగతి పనుల సందడిజోరుగా గ్రామసభలు, మొక్కల నాటింపుపాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులునల్లగొండ ప్రతినిధి, జూలై 1(నమస్తే తెలంగాణ); పరిశుభ్రత, పచ్చదనమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్
పంచాయతీ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్పక్కాగా పంచాయతీ రాజ్ చట్టం అమలునిర్ణీత గడువులో 17 రకాల సేవలుఆన్లైన్లో దరఖాస్తు చేస్తే వెంటనే పరిష్కారంమిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా పౌర సేవలుముఖ్యమంత్రి కేసీఆర
నల్లగొండ రూరల్/ కట్టంగూర్/ తిప్పర్తి/ నార్కట్పల్లి, జూన్ 30 : నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతిన�