రూ.4.52లక్షల మందికి పంట పెట్టుబడి సాయం మిగిలిన కొద్దిమందికి రెండు, మూడ్రోజుల్లో ఈ నెల 10 వరకు రికార్డు అప్డేట్ వారికి అవకాశం నల్లగొండ ప్రతినిధి, జూన్25(నమస్తే తెలంగాణ) : సాగుబాటలో రైతు చతికిలా పడకుండా ఇప్పటి
ముందస్తుగానే జిల్లాకు చేరిన పాఠ్యపుస్తకాలు ప్రతి పుస్తకానికీ ప్రత్యేక కోడ్ అక్రమాలకు చెక్పెట్టేలా చర్యలు రామగిరి, జూన్ 25 : పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాల సరఫరా మొదలైంది. విద్యార్థుల సంఖ్య�
శాఖల మధ్య సమన్వయ లోపం అర్ధాంతరంగా ఆగిన వైకుంఠధామం నిర్మాణం ప్రారంభానికి నోచని డంపింగ్ యార్డు పనులు కళ తప్పిన ప్రకృతి వనం నర్సరీలో ఎండిన హరితహారం మొక్కలు నిధులున్నా సర్కారు లక్ష్యానికి తూట్లు మిర్యాలగ
నల్లగొండ ప్రతినిధి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : కృష్ణానదిలో గత పది రోజులుగా కొనసాగుతున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్పై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే ఈ సారి సాగర్కు కూడా వరద రా�
తెరుచుకోనున్న విద్యాసంస్థలు జూలై 1నుంచి విద్యార్థుల హాజరు ఆన్లైన్, ఆఫ్లైన్లో తరగతులు బోధన, బోధనేతర సిబ్బందికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ రామగిరి, జూన్ 24 : నూతన విద్యాసంవత్సరం జూలై 1న ప్రారంభం కానున
డీఐజీ రంగనాధ్ | 1990 బ్యాచ్ పోలీస్ అధికారులు మానవత్వంతో తోటి బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో అభినందనీయమని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు.
వచ్చే నెల ఒకటి నుంచి మరో విడుత పల్లె, పట్టణ ప్రగతి పారిశుధ్యం, పచ్చదనమే ప్రధాన ఎజెండా ప్రత్యేకంగా రూ.25 లక్షలు విడుదల హరితహారానికి సిద్ధంగా కోటీ 26 లక్షల మొక్కలు ప్రతి మండలంలో ఒక మెగా ప్రకృతివనం నల్లగొండ ప్ర�
కంది సాగుతో మంచి ఆదాయం పొందిన నరేశ్ వరికి బదులుగా గతేడాది సాగు ఈ ఏడాది నాలుగు ఎకరాల్లోనూ అదే పంట రైతు బంధు డబ్బులే పెట్టుబడి తిరుమలగిరి మండలంలోని నెల్లిబండ తండా(పాటి)కు చెందిన యువ రైతు నరేశ్ పంట మార్పిడ
రామగిరి/నీలగిరి, జూన్ 23 : ప్రజాసేవలో కమ్యూనిస్టులు ముందుండడం అభినందనీయమని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ �
త్రిపురారం, జూన్21 : మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని �
ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు పర్యటన అంకాపూర్ తరహాలో అభివృద్ధి కార్యాచరణ సహపంక్తి భోజనం.. అభివృద్ధిపై గ్రామసభ సీఎం రాకతో గ్రామస్తుల్లో ఆనందోత్సాహాలు “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మూల పురుషుడు, సీఎం కేసీఆ�
నీలగిరి,జూన్ 21 యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని రోజు వారీగా యోగా చేస్తే మానసికంగా ప్రశాంతతతో పాటు శరీర నిర్మాణంలో మార్పు వస్తుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ లకావత్ దేవ్లా అన్నారు. ప్రపంచ యోగా �
సిరులు కురిపిస్తున్న వాణిజ్య పంటల మార్పిడి దేవరకొండ ప్రాంతంలో యాసంగిలో పల్లి వెల్లువ బోర్లు, బావుల కింద పెద్దఎత్తున సాగు రైతుల వద్దకే వచ్చి వ్యాపారుల కొనుగోళ్లు బావులు, బోర్లు.. ఏ మాత్రం నీటి ఆనవాళ్లున్�