చేపలు తింటే ఆరోగ్యంచేపల్లో కొర్రమీను రుచి స్పెషల్ఆలేరు టౌన్, జూన్ 7: సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. మాంసాహారం లో చేపలు అంటే స్పెషల్. చేపలు తీసుకుంటే ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. నేటి నుం
బొమ్మలరామారం, జూన్6: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశ�
24 గంటలూ తయారీ, సరఫరా గాలి నుంచే స్వచ్ఛమైన ఆక్సిజన్ రాష్ట్రంలోనే ప్రథమం అందుబాటులోకి తెచ్చిన ఎన్హెచ్ఏఐ, డీఆర్డీఓ తెలంగాణ వైద్యారోగ్య సదుపాయాల కల్పన సంస్థ పర్యవేక్షణ సూర్యాపేట, దేవరకొండ ఆస్పత్రుల్లో
కనగల్, జూన్ 4 : ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని దోరెపల్లి ఉప సర్పంచ్ దాసరి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో కరోనా పేషెంట్ల ఇండ్లకు ఆయన వెళ్లి వారి ఆరోగ్య పరిస్�
జిల్లాలో 7.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రైతులకు రూ.1000 కోట్లు చెల్లింపు నల్లగొండ అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ గుర్రంపోడ్, జూన్ 4 : ధాన్యం కొనుగోళ్లను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా అదన�
గుర్రంపోడు, జూన్, 1 : వరుస దొంగతనాలకు పాల్పడుతూ 22 బైకులు, పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుడిని గుర్రంపోడు పోలీసుల ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీ�
నల్లగొండ రూరల్, జూన్ 1 : నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామంలో కరోనా పేషెంట్లకు వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేశ్ మంగళవారం నిత్యావసర సరుకులతోపాటు, గుడ్లు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్ర
ఉమ్మడి జిల్లాలో 9.15 లక్షల మంది రైతులకు రైతుబంధు ఈసారి మరో 6వేల మందికి ప్రయోజనం సీజన్ ప్రారంభంలోనే అందేలా ప్రభుత్వం చర్యలు జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ నల్లగొండ, మే 30: కరోనా కష్ట కాలంలోనూ రై�
‘నల్లగొండ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై ఐదు చెక్పోస్టులతో పర్యవేక్షణ కొనసాగుతున్నది. పట్టణాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. అనవసరం బయటకు వచ్చిన వారిపై �
మిర్యాలగూడటౌన్, మే,30: కరోనా కట్టడికి ప్రభు త్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని వన్టౌన్ సీఐ సదా నాగరాజు కోరారు. ఆదివారం పట్టణంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దంకి నార్క�