నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలి దఫాగా పది రోజుల లాక్డ�
కనగల్, మే 24 : గ్రామాల్లో కరోనా మహమ్మారిన తరిమేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. అందులో భాగంగా ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నది. కనగల్ మండలం కురంప�
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి మిర్యాలగూడలోనూ డ్రోన్ కెమెరా ప్రారంభం దేవరకొండ, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నట్లు డీఎస్పీ ఆ
కరోనా వేళ కత్తెర సీజన్ పంటకు డిమాండ్ టన్నుకు రూ.40వేల నుంచి రూ.65వేలు తోటల వద్దే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సీ విటమిన్ ఉండటంతో పెరుగుతున్న అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగు నల్లగొండ
మిర్యాలగూడ రూరల్, మే23 : కరోనాపై పోరును పల్లెల్లో ఉధృతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వ
10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు.. వాహనాల సీజ్ హాలియా, మే 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గ
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం 43,507మంది విద్యార్థులు కరోనా నేపథ్యంలో అందరూ పాస్ పాఠశాల నుంచే పాస్ సర్టిఫికెట్ రామగిరి, మే 21 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో పరీక్షలను
నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డాన్బాస్కో అకాడమీలో ఐసొలేషన్ సెంటర్ సేవలు ప్రారంభం రామగిరి, మే 21: కరోనా బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొం
గ్రామ వీధుల్లో శానిటైజేషన్ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు పేషెంట్లకు సరుకులు పంపిణీ చేస్తున్న దాతలు కట్టంగూర్, మే 21 : కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా�
ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు పునర్జన్మ కరోనా విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్�
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ నెరవేరిన నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఫలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్�
నార్కట్పల్లి, మే 20 : గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణకు ఆశ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలలో మండలంలోని ఆశ కార్యకర్తలకు పల్స్
నీలగిరి, మే 20 : ‘కరోనా వచ్చి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇది అందరికీ రాదు. వచ్చి స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారికి, షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేని వారికి మాత్రమ�