తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల ఉచితంగా బియ్యం ఒక్కో లబ్ధిదారుడికి 15కిలోలు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 23.20 లక్షల మందికి ప్రయోజనం నల్లగొండ, మే 30 : కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలకు ప్రభుత్వ చౌక�
బీబీనగర్, మే 29 : విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని గూడూరులో ఏర్పడిన వోల్టేజీ సమస్యను స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన �
వచ్చే నెల 15లోపు డీపీఆర్లు సిద్ధం జూలై 31 నాటికి బస్వాపూర్కు కాళేశ్వరం జలాలు మూడ్రోజుల్లో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు అంచనాలు బునాదిగానికాల్వ వేగవంతం అయిటిపాముల ఎత్తిపోతలకు త్వరలో ప్రతిపాదనలు ఉమ్మ�
హాలియా, మే 28 : కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా పీహెచ్సీలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా
తొలిరోజు 3,746 మంది సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు నల్లగొండ జిల్లాలో 2,283, సూర్యాపేటలో 1,463మందికి నీలగిరి, మే 28 : సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. నిత్యం ప్రజలత�
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ల డీపీఆర్లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజె�
కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయంఆలయాన్ని సందర్శించిన చరిత్ర అన్వేషకుడు హరగోపాల్వెలుగులోకి కొత్త విషయాలురాజాపేట, మే 27: మండలంలోని కుర్రారం శివారులోని శివాలయం కాలముఖుల ఆరాధన క్షేత్రమని చరిత్ర అన్వే షక�
సూపర్ స్ప్రెడర్స్కు టీకా వేసేందుకు కసరత్తు జాబితా సిద్దం చేస్తున్న యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం నీలగిరి, మే 25 : కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం �
కనగల్ : మండలంలోని తేలకంటిగూడెం గ్రామానికి చెందిన దాత రంగనాయకులు సహకారంతో సర్పంచ్ బోగరి రాంబాబు కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు మనో ధైర్య
నందికొండ, మే 25: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆదేశించారు. హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన తనిఖీ
నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలి దఫాగా పది రోజుల లాక్డ�
కనగల్, మే 24 : గ్రామాల్లో కరోనా మహమ్మారిన తరిమేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. అందులో భాగంగా ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నది. కనగల్ మండలం కురంప�
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి మిర్యాలగూడలోనూ డ్రోన్ కెమెరా ప్రారంభం దేవరకొండ, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నట్లు డీఎస్పీ ఆ
కరోనా వేళ కత్తెర సీజన్ పంటకు డిమాండ్ టన్నుకు రూ.40వేల నుంచి రూ.65వేలు తోటల వద్దే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సీ విటమిన్ ఉండటంతో పెరుగుతున్న అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగు నల్లగొండ