24 గంటలూ తయారీ, సరఫరా గాలి నుంచే స్వచ్ఛమైన ఆక్సిజన్ రాష్ట్రంలోనే ప్రథమం అందుబాటులోకి తెచ్చిన ఎన్హెచ్ఏఐ, డీఆర్డీఓ తెలంగాణ వైద్యారోగ్య సదుపాయాల కల్పన సంస్థ పర్యవేక్షణ సూర్యాపేట, దేవరకొండ ఆస్పత్రుల్లో
కనగల్, జూన్ 4 : ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని దోరెపల్లి ఉప సర్పంచ్ దాసరి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో కరోనా పేషెంట్ల ఇండ్లకు ఆయన వెళ్లి వారి ఆరోగ్య పరిస్�
జిల్లాలో 7.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రైతులకు రూ.1000 కోట్లు చెల్లింపు నల్లగొండ అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ గుర్రంపోడ్, జూన్ 4 : ధాన్యం కొనుగోళ్లను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా అదన�
గుర్రంపోడు, జూన్, 1 : వరుస దొంగతనాలకు పాల్పడుతూ 22 బైకులు, పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుడిని గుర్రంపోడు పోలీసుల ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని పోలీ�
నల్లగొండ రూరల్, జూన్ 1 : నల్లగొండ మండలంలోని అనంతారం గ్రామంలో కరోనా పేషెంట్లకు వైస్ ఎంపీపీ జిల్లేపల్లి పరమేశ్ మంగళవారం నిత్యావసర సరుకులతోపాటు, గుడ్లు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్ర
ఉమ్మడి జిల్లాలో 9.15 లక్షల మంది రైతులకు రైతుబంధు ఈసారి మరో 6వేల మందికి ప్రయోజనం సీజన్ ప్రారంభంలోనే అందేలా ప్రభుత్వం చర్యలు జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ నల్లగొండ, మే 30: కరోనా కష్ట కాలంలోనూ రై�
‘నల్లగొండ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై ఐదు చెక్పోస్టులతో పర్యవేక్షణ కొనసాగుతున్నది. పట్టణాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. అనవసరం బయటకు వచ్చిన వారిపై �
మిర్యాలగూడటౌన్, మే,30: కరోనా కట్టడికి ప్రభు త్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని వన్టౌన్ సీఐ సదా నాగరాజు కోరారు. ఆదివారం పట్టణంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దంకి నార్క�
తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల ఉచితంగా బియ్యం ఒక్కో లబ్ధిదారుడికి 15కిలోలు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 23.20 లక్షల మందికి ప్రయోజనం నల్లగొండ, మే 30 : కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలకు ప్రభుత్వ చౌక�
బీబీనగర్, మే 29 : విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని గూడూరులో ఏర్పడిన వోల్టేజీ సమస్యను స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన �
వచ్చే నెల 15లోపు డీపీఆర్లు సిద్ధం జూలై 31 నాటికి బస్వాపూర్కు కాళేశ్వరం జలాలు మూడ్రోజుల్లో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు అంచనాలు బునాదిగానికాల్వ వేగవంతం అయిటిపాముల ఎత్తిపోతలకు త్వరలో ప్రతిపాదనలు ఉమ్మ�
హాలియా, మే 28 : కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా పీహెచ్సీలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా