గ్రామ వీధుల్లో శానిటైజేషన్ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు పేషెంట్లకు సరుకులు పంపిణీ చేస్తున్న దాతలు కట్టంగూర్, మే 21 : కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా�
ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు పునర్జన్మ కరోనా విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్�
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ నెరవేరిన నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఫలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్�
నార్కట్పల్లి, మే 20 : గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణకు ఆశ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలలో మండలంలోని ఆశ కార్యకర్తలకు పల్స్
నీలగిరి, మే 20 : ‘కరోనా వచ్చి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇది అందరికీ రాదు. వచ్చి స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారికి, షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేని వారికి మాత్రమ�
డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, మే 19 : సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వలంటీర్లుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ప
ఆరు క్లస్టర్లుగా చిట్యాల మండలం విభజన మూడు గ్రామాలకో ఐసొలేషన్ కేంద్రం ఇప్పటికే 28 ఎఫ్ఐఆర్లు.. 150కి పైగా ఈ-చలానా కేసులు.. 30 వాహనాలు సీజ్ చిట్యాల, మే 19 : మండలంలో కరోనా కట్టడి కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుక
కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు అనుమతిలేని వాహనాలు సీజ్ నల్లగొండ జిల్లాలో 4,293, సూర్యాపేటలో 4,495 కేసుల నమోదు నల్లగొండ ప్రతినిధి,(నమస్తే తెలంగాణ)/సూర్యాపేటసిటీ, మే 17 : కొవిడ్తోపాటు లాక్డౌన్ నిబంధనలను పట్టిం�
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన నర్సరీలకు చలువ పందిర్లు ఏర్పాటుమండలంలో 17 వన నర్సరీలుమంచి ఫలితం ఇస్తున్న చర్యలు అర్వపల్లి, మే 18 : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామానికో వన నర్�
మాల్, మే18 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాంపల్లి సీఐ సత్యం కోరారు. మంగళవారం చింతపల్లి మండలం మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వైద్యురాలు శ్రీదేవి నుంచి కరోనా బాధితుల వివరాల�
నిడమనూరు, మే18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల సమగ్రాభివృద్ధికి పాటు పడాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ�
ప్లాంటులో 20 పడకల దవాఖాన పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ట్రాన్స్కో సీఎండీతో కలిసి పవర్ ప్లాంటు పనుల పరిశీలన దామరచర్ల, మే 18 : మండలంలోని వీర్లపాలెం గ్రామ స
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నిరాటంకంగా ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు మొత్తం పూర్తయ్యేలా కార్యాచరణ నగదు చెల్లింపులపై అధికారుల దృష్టి కరోనా కష్టకాలంలో కొనుగోళ్లపై ర