కరోనాపై అవగాహన, సేవలకు ప్రత్యేక ప్రణాళిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రామాల వారీగా బాధ్యతలు స్థానిక ప్రజాప్రతినిధులు, యువత భాగస్వామ్యం తొలి దశలోనే కట్టడి చేసేలా ఎస్పీ రంగనాథ్ కార్యాచరణ నల్లగొం
అడవిదేవులపల్లి, మే 17: మండల కేంద్రంలోని ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న కరోనా పేషెంట్స్కు ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ సోమవారం డ్రైఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి ఇండ్లల్ల
హాలియా, మే17 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, వైద్యారోగ్యశాఖ అధికార
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు పోలీసుల విస్తృత తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా సడలింపు వేళ దుకాణాల వద్ద సందడి కట్టంగూర్, మే 16 : కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో పక్క�
కరోనా కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు అదేబాటలో అంగన్వాడీల నిర్విరామ సేవలు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ మందులు, పౌష్టికాహారం అందజేత ఏడాదిగా ప్రజలకు భరోసా కలిస్తూ ముందడుగు నల్లగొండ, మే 16 : పొద్దున ల�
దేవరకొండ రూరల్, మే 16 : కరోనా కట్టడికి మండలంలోని కొమ్మేపల్లి, పాత్లావత్ తండా గ్రామాల్లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేశారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీ�
మిర్యాలగూడ,మే16 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు అశోక�
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా టాప్చెప్పినట్టే కొనుగోలు చేస్తున్న సర్కారుచెల్లింపులు, తడిసిన ధాన్యంపైనా ప్రత్యేక దృష్టిరైతుల ఖాతాల్లోకి రూ.366 కోట్లు జమనిరంతరం అధికారుల పర్యవేక్షణ నల్లగొండ ప్రతినిధి,మ�
సేల్స్ లేక బోసిపోయిన జ్యువెల్లరీ దుకాణాలులాక్డౌన్కుతోడు పెరిగిన బంగారంధరే కారణంరామగిరి/బొడ్రాయిబజార్, మే 14: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి కొవిడ్ క
రెండోరోజు ఖాళీగా రోడ్లు ఉదయం సడలింపు సమయంలో కొనసాగిన రద్దీ సరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. లా�
నల్లగొండ మండలంలోజోరుగా కొనుగోళ్లు ఇప్పటికే లక్షా 26వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ నల్లగొండ రూరల్, మే 13 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు
చిట్యాల/మునుగోడు/ హాలియా, మే 13 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నల్లగొండ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. పల్లెల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పా
నల్లగొండ, మే 13 : కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినందున వైద్యులు అంతా మానవీయంగా ఆలోచన చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ కోరారు.కలెక్టరేట్లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో ఎస్పీ రంగనా�
రెండో విడుత ప్రభుత్వ సాయం కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ రేపటిలోగా టీచర్లు, సిబ్బంది ఖాతాలోకి 2వేల నగదు రామగిరి, మే 13: కరోనాతో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్రంగా