యాదగిరిగుట్ట రూరల్, మే1: ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రా రంభించారని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గ�
మోత్కూరు, ఏప్రిల్ 30: కొవిడ్ రెండో దశ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి గీత కార్మికుడు బైరగాని శంకర్గౌడ్ కల్లు పోస్తు�
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 30 : యాదగిరిగుట్ట మండ లం సైదాపురం గ్రామంలో మొట్టమొదటి సారిగా ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ బీర్ల శంకర్ స్వత హాగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో గ్రామం�
నల్లగొండ : రేపు(శుక్రవారం) జరిగే నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 20 వార్డులకు గాను 93 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 21,382 ఓటర్లలో పురుష ఓటర్�
నకిరేకల్ మున్సి‘పోల్’కు సర్వం సిద్ధం 20వార్డులు.. 93 మంది అభ్యర్థులు 40 కేంద్రాలు, 21,382మంది ఓటర్లు విధుల్లో 650 మంది సిబ్బంది, పోలీసులు నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ రేపు స్థానికంగా
చివరి దశకు గురజాల-మానాయికుంట బ్రిడ్జి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు శాలిగౌరారం, ఏప్రిల్ 28 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి
టీఆర్ఎస్తోనే సాధ్యమంటూ స్థానికంగా చర్చ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నకిరేకల్ సమగ్రాభివృద్ధే ధ్యేయం అంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యనల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : మేజర్ �
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్, 26: రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అంగడిపేట, కోదండాపురంలో ధా
జడ్పీటీసీ రామేశ్వరినిడమనూరు, ఏప్రిల్ 26 : పాఠశాలల్లో ప్రయోగాల ద్వారా విద్యను బోధించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిడమనూరు జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి అన్నారు. మండలంలోని 8 జడ్పీ ఉన్నత పాఠశ�
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాం. ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. రూ.10 కోట్ల నిధులతో డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, రూ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిటీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలినకిరేకల్ మున్సిపల్ ఎన్నికల పచారంలో మంత్రి జగదీశ్రెడ్డికట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 26 : కాంగ్రెస్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 23 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సి�
యూనివర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్ సమావేశంరామగిరి, ఏప్రిల్ 23 : ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే మనకు ఆధారమని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్లర్ తమిళిసై సౌందర్యరాజన్ అ�