మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అత్యవసర, గూడ్స్ వాహనాలకే అనుమతి నల్లగొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దులో మూడుచోట్ల చెక్పోస్టులు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 �
నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 20 వార్డులకు గాను 11 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుని జయకేతనం ఎగ
నల్లగొండ : నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంద�
భువనగిరి కలెక్టరేట్, మే2: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులకు సూచించా
సాగర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం | నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
యాదగిరిగుట్ట రూరల్, మే1: ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రా రంభించారని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గ�
మోత్కూరు, ఏప్రిల్ 30: కొవిడ్ రెండో దశ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి గీత కార్మికుడు బైరగాని శంకర్గౌడ్ కల్లు పోస్తు�
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 30 : యాదగిరిగుట్ట మండ లం సైదాపురం గ్రామంలో మొట్టమొదటి సారిగా ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ బీర్ల శంకర్ స్వత హాగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో గ్రామం�