రైతులకు అండగా రంగంలోకి టాస్క్ఫోర్స్సాకులతో ఇబ్బంది పెట్టొద్దంటూ హెచ్చరికలుతాలు ఎక్కువగా ఉంటే మండల స్థాయిలో నిర్ణయంతేమ శాతం, తూకంలో తేడాలుంటే కేసులు నమోదుదిగుమతుల్లో జాప్యం తగదని మిల్లర్లకు విజ్ఞప�
వారి నుంచే ఇతరులకు..సెకండ్ వేవ్లో వైరస్ బలహీనమే..మ్యుటేషన్ చెందితే ఇబ్బందులు తప్పవుప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలిమందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి..సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలంసూర్యాప�
కొవిడ్ వచ్చినా అహర్నిశలు రైతులు, జనం కోసమే తపించారుఎస్సారెస్పీ జలాలతో చెరువులు నిండాయా అని ఆరా తీశారుఅది ముఖ్యమంత్రి దార్శనికత,నిబద్ధతకు నిదర్శనంవిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినకిరేకల్లో మున్స�
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలతోపాటు బియ్యం అందజేతఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుసీఎం కేసీఆర్కు కృతజ్ఞతలురామగిరి, ఏప్రిల్ 22 : కరోనా వేళ పాఠశాలలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ �
ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 390 పడకలునల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఒక్కరోజే నల్లగొండ జి�
రెండేండ్లలో పట్టణ రూపురేఖలు మార్చుతాపని చేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 21 : రెండేండ్లలో నకిరేకల్ను అన్నివిధాల అభివృద్ధి చేసి ప
నడిగూడెం/మాల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని నడిగూడెంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెల�
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం
మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ నాయకులు ధాన్యం కల్లాల వద్దకు వెళ్లి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని ఎమ్మెల్
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో 200 మంది టీఆర్ఎస్లో చేరికకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట �
డీఆర్డీఓ శేఖర్రెడ్డిత్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనపలు మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభంత్రిపురారం, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించ�
ఉపయోగంలోకి తెచ్చినటీఆర్ఎస్ ప్రభుత్వంవిశేషంగా కృషిచేసిన నోముల నర్సింహయ్యసంతోషంలో నిడమనూరువాసులునిడమనూరు, ఏప్రిల్ 16 : పాత తాలూకా కేంద్రమైన నిడమనూరు మండల కేంద్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టీసీ ప్రయాణ
సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికన
నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన