ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 390 పడకలునల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఒక్కరోజే నల్లగొండ జి�
రెండేండ్లలో పట్టణ రూపురేఖలు మార్చుతాపని చేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 21 : రెండేండ్లలో నకిరేకల్ను అన్నివిధాల అభివృద్ధి చేసి ప
నడిగూడెం/మాల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని నడిగూడెంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెల�
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం
మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ నాయకులు ధాన్యం కల్లాల వద్దకు వెళ్లి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని ఎమ్మెల్
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో 200 మంది టీఆర్ఎస్లో చేరికకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట �
డీఆర్డీఓ శేఖర్రెడ్డిత్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనపలు మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభంత్రిపురారం, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించ�
ఉపయోగంలోకి తెచ్చినటీఆర్ఎస్ ప్రభుత్వంవిశేషంగా కృషిచేసిన నోముల నర్సింహయ్యసంతోషంలో నిడమనూరువాసులునిడమనూరు, ఏప్రిల్ 16 : పాత తాలూకా కేంద్రమైన నిడమనూరు మండల కేంద్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టీసీ ప్రయాణ
సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికన
నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన
2,20,300 మంది ఓటర్లు.. 346 పోలింగ్ కేంద్రాలువిధుల్లో 3,145 మంది సిబ్బంది.. 2,390 మంది పోలీసులుహాలియాలో ఎన్నికల సామగ్రిపంపిణీకి ఏర్పాట్లురేపు సాగర్ నియోజకవర్గంలో సెలవుపోలింగ్కు ఏర్పాట్లు పూర్తి :కలెక్టర్ ప్రశాంత�
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిసీఎం కేసీఆర్కు ప్రజల కృతజ్ఞతలుత్రిపురారం: మండలంలోని లోక్యాతండా, మంగల్తండా, రాజేంద్రనగర్, పలుగుతండా ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా ఉండేవి. మండల కేంద్రానికి 20కి
మునుగోడు, ఏప్రిల్ 15 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి కోరారు. కల్వలపల్లి, పలివెల గ�