పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్, 26: రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అంగడిపేట, కోదండాపురంలో ధా
జడ్పీటీసీ రామేశ్వరినిడమనూరు, ఏప్రిల్ 26 : పాఠశాలల్లో ప్రయోగాల ద్వారా విద్యను బోధించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిడమనూరు జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి అన్నారు. మండలంలోని 8 జడ్పీ ఉన్నత పాఠశ�
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించాం. ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. రూ.10 కోట్ల నిధులతో డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, రూ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిటీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలినకిరేకల్ మున్సిపల్ ఎన్నికల పచారంలో మంత్రి జగదీశ్రెడ్డికట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 26 : కాంగ్రెస్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 23 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సి�
యూనివర్సిటీ వీసీలు, రిజిస్ట్రార్లతో గవర్నర్ సమావేశంరామగిరి, ఏప్రిల్ 23 : ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే మనకు ఆధారమని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్లర్ తమిళిసై సౌందర్యరాజన్ అ�
రైతులకు అండగా రంగంలోకి టాస్క్ఫోర్స్సాకులతో ఇబ్బంది పెట్టొద్దంటూ హెచ్చరికలుతాలు ఎక్కువగా ఉంటే మండల స్థాయిలో నిర్ణయంతేమ శాతం, తూకంలో తేడాలుంటే కేసులు నమోదుదిగుమతుల్లో జాప్యం తగదని మిల్లర్లకు విజ్ఞప�
వారి నుంచే ఇతరులకు..సెకండ్ వేవ్లో వైరస్ బలహీనమే..మ్యుటేషన్ చెందితే ఇబ్బందులు తప్పవుప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలిమందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి..సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలంసూర్యాప�
కొవిడ్ వచ్చినా అహర్నిశలు రైతులు, జనం కోసమే తపించారుఎస్సారెస్పీ జలాలతో చెరువులు నిండాయా అని ఆరా తీశారుఅది ముఖ్యమంత్రి దార్శనికత,నిబద్ధతకు నిదర్శనంవిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినకిరేకల్లో మున్స�
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలతోపాటు బియ్యం అందజేతఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుసీఎం కేసీఆర్కు కృతజ్ఞతలురామగిరి, ఏప్రిల్ 22 : కరోనా వేళ పాఠశాలలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ �
ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 390 పడకలునల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఒక్కరోజే నల్లగొండ జి�
రెండేండ్లలో పట్టణ రూపురేఖలు మార్చుతాపని చేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 21 : రెండేండ్లలో నకిరేకల్ను అన్నివిధాల అభివృద్ధి చేసి ప
నడిగూడెం/మాల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని నడిగూడెంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెల�
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం