సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికన
నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన
2,20,300 మంది ఓటర్లు.. 346 పోలింగ్ కేంద్రాలువిధుల్లో 3,145 మంది సిబ్బంది.. 2,390 మంది పోలీసులుహాలియాలో ఎన్నికల సామగ్రిపంపిణీకి ఏర్పాట్లురేపు సాగర్ నియోజకవర్గంలో సెలవుపోలింగ్కు ఏర్పాట్లు పూర్తి :కలెక్టర్ ప్రశాంత�
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిసీఎం కేసీఆర్కు ప్రజల కృతజ్ఞతలుత్రిపురారం: మండలంలోని లోక్యాతండా, మంగల్తండా, రాజేంద్రనగర్, పలుగుతండా ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా ఉండేవి. మండల కేంద్రానికి 20కి
మునుగోడు, ఏప్రిల్ 15 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి కోరారు. కల్వలపల్లి, పలివెల గ�
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురు�
నల్లగొండ : ఆర్యవైశ్యులకు అండగా నిలిచింది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం ఉపఎన
నల్లగొండ : బిచ్చమెత్తి అయినా వచ్చే ఏడాదిన్నరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలి
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి నోముల నర్సింహయ్య చేస్తానన్న కృషిని సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తాను కొనసాగించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు. ఏ�
నల్లగొండ : ఎలక్షన్ రాంగనే ఆగం కావొద్దని ఆలోచన, పరిణితితో ఓటు వేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. జిల్లా నేతలు, మండలాల బాధ్యులు, అభ్యర్థ
కాంగ్రెస్కు ఓటేస్తే కరువును ఆహ్వానించినట్లే.. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలి తిరుమలగిరి (సాగర్) మండలంలో �
టీఆర్ఎస్ ప్రచారానికి భారీ స్పందన సాగర్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ప్రచారం కాంగ్రెస్ ప్రచారంలో సమన్వయలోపం వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధాన్యం చార్జ్షీట్స్, మ్యానిఫెస్టోల చుట్టూ బీజేపీ నల్లగొండ ప