సాగర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం | నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
యాదగిరిగుట్ట రూరల్, మే1: ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రా రంభించారని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గ�
మోత్కూరు, ఏప్రిల్ 30: కొవిడ్ రెండో దశ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి గీత కార్మికుడు బైరగాని శంకర్గౌడ్ కల్లు పోస్తు�
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 30 : యాదగిరిగుట్ట మండ లం సైదాపురం గ్రామంలో మొట్టమొదటి సారిగా ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ బీర్ల శంకర్ స్వత హాగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో గ్రామం�
నల్లగొండ : రేపు(శుక్రవారం) జరిగే నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 20 వార్డులకు గాను 93 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 21,382 ఓటర్లలో పురుష ఓటర్�
నకిరేకల్ మున్సి‘పోల్’కు సర్వం సిద్ధం 20వార్డులు.. 93 మంది అభ్యర్థులు 40 కేంద్రాలు, 21,382మంది ఓటర్లు విధుల్లో 650 మంది సిబ్బంది, పోలీసులు నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ రేపు స్థానికంగా
చివరి దశకు గురజాల-మానాయికుంట బ్రిడ్జి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు శాలిగౌరారం, ఏప్రిల్ 28 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి
టీఆర్ఎస్తోనే సాధ్యమంటూ స్థానికంగా చర్చ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నకిరేకల్ సమగ్రాభివృద్ధే ధ్యేయం అంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యనల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : మేజర్ �
పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్, 26: రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం మండలంలోని అంగడిపేట, కోదండాపురంలో ధా
జడ్పీటీసీ రామేశ్వరినిడమనూరు, ఏప్రిల్ 26 : పాఠశాలల్లో ప్రయోగాల ద్వారా విద్యను బోధించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిడమనూరు జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి అన్నారు. మండలంలోని 8 జడ్పీ ఉన్నత పాఠశ�