మిర్యాలగూడ రూరల్, మే23 : కరోనాపై పోరును పల్లెల్లో ఉధృతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వ
10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు.. వాహనాల సీజ్ హాలియా, మే 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గ
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం 43,507మంది విద్యార్థులు కరోనా నేపథ్యంలో అందరూ పాస్ పాఠశాల నుంచే పాస్ సర్టిఫికెట్ రామగిరి, మే 21 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో పరీక్షలను
నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డాన్బాస్కో అకాడమీలో ఐసొలేషన్ సెంటర్ సేవలు ప్రారంభం రామగిరి, మే 21: కరోనా బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొం
గ్రామ వీధుల్లో శానిటైజేషన్ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు పేషెంట్లకు సరుకులు పంపిణీ చేస్తున్న దాతలు కట్టంగూర్, మే 21 : కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా�
ప్రభుత్వాస్పత్రుల్లో కొవిడ్ పేషెంట్లకు పునర్జన్మ కరోనా విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్�
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఏరియా దవాఖానగా అప్గ్రేడ్ నెరవేరిన నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఫలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్�
నార్కట్పల్లి, మే 20 : గ్రామాల్లో కొవిడ్-19 నియంత్రణకు ఆశ కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ప్రాథమిక వైద్యశాలలో మండలంలోని ఆశ కార్యకర్తలకు పల్స్
నీలగిరి, మే 20 : ‘కరోనా వచ్చి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇది అందరికీ రాదు. వచ్చి స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారికి, షుగర్ లెవల్స్ కంట్రోల్లో లేని వారికి మాత్రమ�
డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి నీలగిరి, మే 19 : సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతినిధులు కొవిడ్ వలంటీర్లుగా పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ప
ఆరు క్లస్టర్లుగా చిట్యాల మండలం విభజన మూడు గ్రామాలకో ఐసొలేషన్ కేంద్రం ఇప్పటికే 28 ఎఫ్ఐఆర్లు.. 150కి పైగా ఈ-చలానా కేసులు.. 30 వాహనాలు సీజ్ చిట్యాల, మే 19 : మండలంలో కరోనా కట్టడి కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుక
కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు అనుమతిలేని వాహనాలు సీజ్ నల్లగొండ జిల్లాలో 4,293, సూర్యాపేటలో 4,495 కేసుల నమోదు నల్లగొండ ప్రతినిధి,(నమస్తే తెలంగాణ)/సూర్యాపేటసిటీ, మే 17 : కొవిడ్తోపాటు లాక్డౌన్ నిబంధనలను పట్టిం�
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన నర్సరీలకు చలువ పందిర్లు ఏర్పాటుమండలంలో 17 వన నర్సరీలుమంచి ఫలితం ఇస్తున్న చర్యలు అర్వపల్లి, మే 18 : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామానికో వన నర్�