దేవరకొండ రూరల్, మే 16 : కరోనా కట్టడికి మండలంలోని కొమ్మేపల్లి, పాత్లావత్ తండా గ్రామాల్లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేశారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీ�
మిర్యాలగూడ,మే16 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు అశోక�
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా టాప్చెప్పినట్టే కొనుగోలు చేస్తున్న సర్కారుచెల్లింపులు, తడిసిన ధాన్యంపైనా ప్రత్యేక దృష్టిరైతుల ఖాతాల్లోకి రూ.366 కోట్లు జమనిరంతరం అధికారుల పర్యవేక్షణ నల్లగొండ ప్రతినిధి,మ�
సేల్స్ లేక బోసిపోయిన జ్యువెల్లరీ దుకాణాలులాక్డౌన్కుతోడు పెరిగిన బంగారంధరే కారణంరామగిరి/బొడ్రాయిబజార్, మే 14: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి కొవిడ్ క
రెండోరోజు ఖాళీగా రోడ్లు ఉదయం సడలింపు సమయంలో కొనసాగిన రద్దీ సరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. లా�
నల్లగొండ మండలంలోజోరుగా కొనుగోళ్లు ఇప్పటికే లక్షా 26వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ నల్లగొండ రూరల్, మే 13 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు
చిట్యాల/మునుగోడు/ హాలియా, మే 13 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నల్లగొండ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. పల్లెల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పా
నల్లగొండ, మే 13 : కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినందున వైద్యులు అంతా మానవీయంగా ఆలోచన చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ కోరారు.కలెక్టరేట్లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో ఎస్పీ రంగనా�
రెండో విడుత ప్రభుత్వ సాయం కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ రేపటిలోగా టీచర్లు, సిబ్బంది ఖాతాలోకి 2వేల నగదు రామగిరి, మే 13: కరోనాతో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్రంగా
ముమ్మరంగా పారిశుధ్య పనులు వీధుల్లో నిత్యం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కనగల్, మే 11: కరోనా కట్టడికి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య
హాలియా, మే 12 : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో �
నల్లగొండ ప్రతినిధి, మే12(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లాక్డౌన్ తొలిరోజు సంపూర్ణంగా అమలైంది. ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంట�
నల్లగొండ జిల్లాలో 1,44,260 మందికి కొవిడ్ టీకాలు సూర్యాపేటలో 1,61,643 మందికి లాక్డౌన్లోనూ సజావుగా వ్యాక్సిన్ పంపిణీ నీలగిరి, మే12 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ, సూర్యాపే�
24 గంటల దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ కొవిడ్కు ధైర్యమే మందు రెమ్డెసివిర్ కొరత లేకుండా ఏర్పాట్లు అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ), మే 12 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�