బడి బయటి పిల్లలను స్కూళ్లో చేర్పించేందుకు విద్యా శాఖ కృషి ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 960 మంది గుర్తింపు కొనసాగుతున్న ఇంటింటి సర్వే ఈ నెల 15లోగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసేలా ప్రణాళికలు నేడు అంతర్జాతీయ బాల కార�
వలిగొండ జూన్10: మహిళ మృతికి కారణమైన వారిని కఠి నంగా శిక్షించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు ఆందోళన చేసిన ఘ టన మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువా రం జరిగింద�
మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధయాదాద్రి, జూన్10: మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ కౌన్సిలర్లు అభివృద్ధికి అడ్డు పడుతున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన�
బొమ్మలరామారం, జూన్ 9 : మండలంలోని అన్ని గ్రామాల్లో గొలుసుకట్టు కాలువలు పునరుద్ధరణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీపీ తాండ్ర అమరావతి అన్నారు. మండల పరి షత్ కార్యాలయంలో బుధవారం చెరువుల గొలుసుకట్టు కా�
నల్లగొండ రూరల్, జూన్ 8 : అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని నర్సింగ్భట్ల గ్రామంలోమంగళవారం కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్లి జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. �
కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లోనే దరఖాస్తులు 2020-21 మొదటి సంవత్సరం విద్యార్థులకు అవకాశం జూలై 5వరకు చివరి గడువు రామగిరి, జూన్ 8 : కరోనా నేపథ్యంలో 2020-21 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు తమకు నచ్చి�
రైతన్నకు కలిసొస్తున్న పచ్చి కటింగ్ యాసంగిలో మంచి ధర పలికిన ధాన్యం మిల్లుకు తీసుకెళ్లిన వెంటనే విక్రయం పంట కాలం తక్కువ, దిగుబడి ఎక్కువ నాన్ ఆయకట్టులోనూ పెరిగిన ఆసక్తి జీనెక్స్ సీడ్స్.. పూజిత వెరైటీ మ�
చేపలు తింటే ఆరోగ్యంచేపల్లో కొర్రమీను రుచి స్పెషల్ఆలేరు టౌన్, జూన్ 7: సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. మాంసాహారం లో చేపలు అంటే స్పెషల్. చేపలు తీసుకుంటే ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. నేటి నుం
బొమ్మలరామారం, జూన్6: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశ�
24 గంటలూ తయారీ, సరఫరా గాలి నుంచే స్వచ్ఛమైన ఆక్సిజన్ రాష్ట్రంలోనే ప్రథమం అందుబాటులోకి తెచ్చిన ఎన్హెచ్ఏఐ, డీఆర్డీఓ తెలంగాణ వైద్యారోగ్య సదుపాయాల కల్పన సంస్థ పర్యవేక్షణ సూర్యాపేట, దేవరకొండ ఆస్పత్రుల్లో
కనగల్, జూన్ 4 : ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని దోరెపల్లి ఉప సర్పంచ్ దాసరి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో కరోనా పేషెంట్ల ఇండ్లకు ఆయన వెళ్లి వారి ఆరోగ్య పరిస్�