తొలిరోజు 3,746 మంది సూపర్ స్ప్రెడర్స్కు టీకాలు నల్లగొండ జిల్లాలో 2,283, సూర్యాపేటలో 1,463మందికి నీలగిరి, మే 28 : సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. నిత్యం ప్రజలత�
హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ల డీపీఆర్లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజె�
కాకతీయుల కాలం నాటి పురాతన దేవాలయంఆలయాన్ని సందర్శించిన చరిత్ర అన్వేషకుడు హరగోపాల్వెలుగులోకి కొత్త విషయాలురాజాపేట, మే 27: మండలంలోని కుర్రారం శివారులోని శివాలయం కాలముఖుల ఆరాధన క్షేత్రమని చరిత్ర అన్వే షక�
సూపర్ స్ప్రెడర్స్కు టీకా వేసేందుకు కసరత్తు జాబితా సిద్దం చేస్తున్న యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభం నీలగిరి, మే 25 : కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం �
కనగల్ : మండలంలోని తేలకంటిగూడెం గ్రామానికి చెందిన దాత రంగనాయకులు సహకారంతో సర్పంచ్ బోగరి రాంబాబు కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు మనో ధైర్య
నందికొండ, మే 25: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆదేశించారు. హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన తనిఖీ
నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలి దఫాగా పది రోజుల లాక్డ�
కనగల్, మే 24 : గ్రామాల్లో కరోనా మహమ్మారిన తరిమేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. అందులో భాగంగా ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నది. కనగల్ మండలం కురంప�
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి మిర్యాలగూడలోనూ డ్రోన్ కెమెరా ప్రారంభం దేవరకొండ, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నట్లు డీఎస్పీ ఆ
కరోనా వేళ కత్తెర సీజన్ పంటకు డిమాండ్ టన్నుకు రూ.40వేల నుంచి రూ.65వేలు తోటల వద్దే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సీ విటమిన్ ఉండటంతో పెరుగుతున్న అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగు నల్లగొండ
మిర్యాలగూడ రూరల్, మే23 : కరోనాపై పోరును పల్లెల్లో ఉధృతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వ
10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు.. వాహనాల సీజ్ హాలియా, మే 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గ
ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం 43,507మంది విద్యార్థులు కరోనా నేపథ్యంలో అందరూ పాస్ పాఠశాల నుంచే పాస్ సర్టిఫికెట్ రామగిరి, మే 21 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పదో పరీక్షలను
నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డాన్బాస్కో అకాడమీలో ఐసొలేషన్ సెంటర్ సేవలు ప్రారంభం రామగిరి, మే 21: కరోనా బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొం