నకిరేకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివా రం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అన�
నకిరేకల్ నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీ కాల్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. పలుచోట్ల కాల్వలకు రెండు వైపులా ఉన్న భూములను కొందరు ఆక్రమిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో నకిరేకల్ నియోజకవర్గంలో పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై తప�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నకిరేకల్నియోజకవర్గంలోని ఆయా బూత్ల వద్ద బీఆర్ఎస్ నాయకులపై అధికార పార్టీకి చెందిన కొంతమంది దాడులు చేశారని, బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసు�
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మితమవుతున్న 100 పడకల ఆస్పత్రికి గాంధీ హాస్పిటల్గా నామకరణం చేస్తామని, హాస్పిటల్ ముందు భాగంలో అద్భుతమైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కీర్తిని పెంచుతామని ఎమ�
సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుక�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చారిత్రాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy Lingaiah) అన్నారు.
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య �
సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గ స్థాయిలో కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.