సాగర్ డ్యామ్ దురాక్రమణ నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించనున్న స మావేశాన్ని వాయిదా వేయాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సర్కారు విజ్ఞ ప్తి చేసింది.
నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి 5 టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ పెట్టిన ఇండెంట్పై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కోరింది.
తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల హడావుడిలో మునిగిపోవడాన్ని అదనుగా చూసుకుని ఏపీ ప్రభుత్వం సాయుధపటాలంతో వచ్చి నవంబర్ 29న అర్ధరాత్రి వేళ నాగార్జునసాగర్ డ్యామ్ ఆక్రమణకు పూనుకున్నది. అక్కడి సీసీ కెమెరాల
నాగార్జున సాగర్ జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోవటాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను డిమాండ్ చేసింది.
ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. ఆంధ్రా అధికారులు సుమారు 1,000 మంది పోలీస్ బలగాలతో డ్యామ్ గేట్లను బద్ధలు కొట్టి, డ్యామ్పై విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేసి ఫోన్లు, సీసీ కె�
2022-23 నీటి సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాటాలో 18 టీఎంసీల జలాలు నాగార్జునసాగర్ డ్యామ్లో మిగిలి ఉన్నాయని, వాటిని ప్రస్తుత 2023-24 నీటి సంవత్సరంలో క్యారీ ఓవర్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రభుత్వ
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్పై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆక్టోపస్ దళాలు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించాయి.