రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగ�
ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయ్యింది. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందా డు. కీసర సీఐ వెంకటయ్య కథనం ప్రకారం.. నాగారం మున్సిపల్ పరిధిలోని సుర్వీ బాబ య్య ఫంక్షన్ హాల్ వద్ద షియా శరన్రాయ్ (37) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా అతివేగంగ
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ క
హైడ్రా బృందం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాజ్సుఖ్నగర్లో బుధవారం హల్చల్ చేసింది. స్థల యజమాని లేని సమయంలో ఒక్కసారిగా జేసీబీలతో హైడ్రా బృందాలు వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉందంటూ ప్రహరీ�
స్వరాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వ నిధులు, పన్నులతో పాటు వివిధ రకాలుగా సమకూరుతున్న నిధులతో నగర హంగులను సొంతం చేసుకుంటున్నాయి. నాగారం మున్సిపాలిటీ�
రూ.3కోట్లతో వైకుంఠధామాలు అభివృద్ధి ఆధునిక హంగులతో నిర్మాణ పనులు త్వరలో పనులు పూర్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 17 : నాగారం మున్సిపాలిటీలోని నాలుగు వైకుంఠధామాలను రూ.3 �
నాగారంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతి రోజూ 100మందికి రెండో డోస్ టీకా మేడ్చల్ కలెక్టరేట్,మే 11: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని అ
మేడ్చల్ కలెక్టరేట్, మే 11: హరితహారంలో భాగంగా నాటనున్న మొక్కలు నాగారం మున్సిపాలిటీ నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే ఈసారి నర్సరీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు లక్షల 61 వేల 500 వందల మొక్కలను ము�
రాంపల్లి వైకుంఠధామం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు త్వరలో పనులు ప్రారంభం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 20: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలోని సామూహ�
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 19: కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని పలు వార్డులు, పలు కాలనీల్�
నాగారం మున్సిపాలిటీలో ఐదు నర్సరీలు ఈ ఏడాది 3,61,500 మొక్కల పెంపకం ప్రతిరోజు నర్సరీలను పరిశీలిస్తున్న అధికారులు వచ్చే హరితహారంలో నాటేందుకు సిద్ధం మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 8 : నాగారం మున్సిపాలిటీలో పెద్�
సమష్టి కృషితో పెద్దమొత్తంలో ఆస్తి పన్ను వసూళ్లు చేశాంప్రజల సహకారానికి కృతజ్ఞతలు – మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లుముగిసిన ఆర్థిక సంవత్సరం – నిండిన ఖజానా మేడ్చల్, ఏప్రిల్ 4: ఆర్థిక సంవత్సరం ముగ�