యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. సమయం రానే వచ్చింది. నేడు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గులాబీ స�
మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులన్నీ ప్రత్యేక చొరవ చూపి పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. సీఎం మంచిర్యాల పర్యటన నేపథ్యంలో ఆదివా�
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�
సీసీసీ నస్పూర్, నవంబర్ 26: చరిత్రలో నిలిచిపోయే శుభదినం.. దీక్షా దివస్ అని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఈ నెల 29న నిర్వహిం
సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల్లో 33 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.
Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో రూ.1,500 కోట్లతో 9,406 అభివృద్ధి పనులను చేపట్టారు. వన్టౌన్, టూటౌన్ మధ్య రూ. 8 కోట్లు వెచ్చించి రైల్వే అండర్ బ్రిడ్జిని నిర్మించారు. రూ.34 కోట్లతో 4వ కడెం డిస్ట్రిబ్యూటరీ కాల్వ లైనిం