బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సరస్వతి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నాదర్గుల్కు చెందిన సాయిబాబా ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగారెడ్డి జి�
Land Pooling | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ పెద్దలు వేలాది ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను చెర పడుతుండగా.. తాజాగా మరో 300 ఎకరాల వరకు లావణి పట్టా భూములు కార్పొరేట్ పరమయ్యేందుకు రంగం సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల�
మతిస్థిమితం లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. అన్నీ తానై లాలిస్తున్నాడు. కావాల్సిన సపర్యలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లోని మాతృదేవో భవ అ