YS Jagan | నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే.. మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నట�
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ను ఏర్పాటుచేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు, దేవరకొండలో మంగళవారం
రాజ్యాంగం పౌరులకు సమాన హోదా, హకు కల్పించిందని, దాన్ని బీజేపీ కాలరాస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార ఆరోపించారు. సమాజంలో వైషమ్యాలు తీసుకొచ్చి అల్లకల్లోలం సృష్టించైనా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్
దేశంలో ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమె�
CPI Narayana on Amitshah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికతత్వానికి వ్యతిరేకం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.