ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార�
కార్యకర్తలే పార్టీకి బలం అని ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ముషీరాబాద్లోని కషీష్ హాల్లో �
శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యదర్శులు వి.స�
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది.
జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త ఓటర్ జాబితా రూపకల్పనపై చర్చిండానికి బుధవారం అధికారులు వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు.
భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లుకూలిపోగా నాలాలు పొంగి ఇండ్లలోకి వరద నీరు చే�
చిక్కడపల్లి : నాగమయ్యకుంట, పద్మకాలనీ, ఓల్డ్ నల్లకుంట వరద నీటి సమస్య నుండి శాశ్వత పరష్కారం కోసం నాలా విస్తారణ నిర్మాణం పనులు చేయిస్తున్నామని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠాగోపాల్, అంబర్పేట్�
ముషీరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించార�
ముషీరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రెండవ రోజు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో ఆరు వార్డులలో టీఆర్ఎస్ శ్రేణులు మహిళా దినోత్సవ వే�