ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల, శాసనసభ్యుడు మరణిస్తే, రెండు సభలకు ఎన్నికైన సమయంలో ఒక సభకు రాజీనామా చేయడంతో వస్తుంది. కానీ.. మునుగోడులో అందుకు భిన్నంగా జరిగిందని.. కాంట్రాక్టుల కోసం అమ�
మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
మునుగోడు గడ్డపై బీజేపీది మూడో స్థానమేనని.. ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ప్రజలే చెబుతున్నారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లగిరి గ్రామంలోని రిక్కల భాస్కర్రె
‘మునుగోడులో ప్రస్తుత పరిణామాలపై జిల్లా, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దేశంలో మోదీ సర్కార్ ప్రమాదకర విధానాలను ఎండగట్టేందుకే ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజర
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కనివ్వొద్దని, ఒక వేళ ఆ పార్టీ గెలిస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే ప్రజా దీవెన స�
మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ �
చేనేతపై కేంద్రం విధించిన జీఎస్టీ ఎత్తివేతకు మునుగోడు ఉప ఎన్నికను ఒక వేదికగా వినియోగించుకోనున్నట్టు అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న తెలిపారు. త్వరలోనే అఖిల భారత పద్మశాలి
విపక్ష పార్టీలకు మునుగోడు జ్వరం పట్టుకొన్నది. సర్వే నివేదికలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండటంతో మునుగోడులో తాము ‘మునుగు’డేనని భయపడుతున్నాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి పరువు నిలుపుకొనేందుకు ఆపస
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వలా భం కోసమే రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న సీఎం కేసీఆర�
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాటను నిలబెట్టుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణ హామీ నిలబెట్టుకోకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటువేయబోమని హెచ్చరి