యాభై ఏళ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను ప్రభుత్వం లాక్కోవద్దని కోరుతూ టెంట్లు వేసి రైతులు నిరసనకు దిగారు. పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో అధికారులు అక్కడికి చేరుకోవడం.. తమ భూముల జోలిక�
భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో బడుగు జీవులను బజారున పడేసి�
ఖమ్మం ప్రకాశ్నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం నుంచి ఆర్తనాదాలు చేసినా రాత్రి 10 గంటల వరకు అధికారులు స్పందించలేదు.
ఖమ్మంలోని మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకోసం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేకంగా కృషి చేశారు. ఇప్పటికే రూ.147 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద�