అధికారమే పరమావధిగా అనైతికంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. వీరికి ఎంఐఎం కూడా తోడైంది. బీఆర్ఎస్లో గెలిచిన కొందరు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాసం పెట్టారు. దీంతో మున్సిపాలిటీలో విశ్వాసం నిరూపించుకోవడానికి ఈ నెల 8న సమావేశం ఏర్పాటు చేయాలని అధి�
నల్లగొండ మరింత అభివృద్ధికి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి ప్రజలను కోరారు. చాడ కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 3,44వ �
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండచెలిమె బావి కొత్తందాలు సంతరించుకున్నది. పూర్వం నుంచి నీలగిరి ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన తాగునీటిని అందించిన ఈ బావిని సమైక్య పాలనలో ఎవరూ పట్టి
వచ్చే నెల 2న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, సుమారు 750 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతామని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు.