Cricketers- Holi : ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న భారత క్రికెటర్లు హోలీ(Holi) సందర్భంగా రంగుల్లో మునిగి తేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ, కోల్క
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న మూడో సీజన్లో రెండు సార్లు ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్.. సమిష్టితత్వానికి మరోసారి అసలు సిసలైన నిర్వచనం ఇచ్చింది. ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకట�
IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) స్వల్ప స్కోర్కే పరిమితమైంది. మంబై ఇండియన్స్ పేసర్ బుమ్రా ధాటికి నిర్ణీత ఓవర్లలో...
IPL 2024 | ఈ సీజన్కు రెండు నెలల ముందు రోహిత్ శర్మను సారథిగా తప్పించిన ముంబై యాజమాన్యం.. హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఫ్యాన్స్తో పాటు టీమ్లోనూ విభేదాలు భగ్గ�
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత నెలకొన్నది. లీగ్లో భాగంగా ఈ నెల 24న ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్కు సూర్య దూరం కానున్నాడు.
IPL 2024 | గత వైభవం దిశగా తొలి అడుగు ఘనంగా వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న ముంబై ఇండియన్స్కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంకా ఫిట్నెస్ టెస్టు క్లీయర్ చేయలే�
IPL 2024 | ముంబై ఇండియన్స్ సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఎమోజీ సర్వత్రా చర్చనీయాంశమైంది. సూర్య షేర్ చేసిన ఈ స్టోరీపై ముంబై అభిమానులు పలురకాల కామెంట్స్ చేస్తున్నా�
IPL 2024 | గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన సూర్య.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో సర్జరీ చేయించుకున్న మిస్టర్ 360.. ఇంకా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లోనే ఉన్న�
Rohit - Hardik | ముంబై ఇండియన్స్కు సారథిగా వ్యవహరించనున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు కెప్టెన్గా నియమితుడై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడలేదట.
Hardik Pandya | టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా గతేడాది వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 2023లో భారత్ వేదికగానే నిర్వహించిన వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఆడిన �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అద్భుతం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తుచేస్తూ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సమిష్టి ప్రదర్శ�
మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి.