ములుగు, మే 2 (నమస్తేతెలంగాణ): అటవీ ప్రాంతం అధికంగా ఉన్న ములుగు జిల్లాలో వేసవి పంటగా భావించే తునికాకు సేకరణకు ఆదివాసీ గిరిజనులు సిద్ధమవుతున్నారు. లక్ష్యం మేరకు ఆకు సేకరణకోసం అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస
తొర్రూరు, గార్ల ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుకు కసరత్తువారం రోజుల్లో పనుల పూర్తికి కలెక్టర్ గౌతమ్ సమీక్షతొర్రూరు, మే 1: కరోనా రెండో దశలో జిల్లాలో వేగవంతంగా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మెరుగైన వైద్య �
తొర్రూరు, మే 1: కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ అం డగా నిలువాలని డీఎల్పీవో షర్ఫొద్దీన్, సర్పంచ్ గుం టు క యాదలక్ష్మి అన్నారు. మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కరోనా బాధితులకు శనివారం వారు కలిసి నిత్యావసర స�
కరోనా కట్టడికి సమన్వయంతో పనిచేయాలినేటి నుంచి కాకతీయ సూపర్స్పెషాలిటీ దవాఖానలో సేవలుఅవసరమైతే పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా ఎంజీఎంరాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు‘రెమ్డెసివిర్’ను అంద�
నగరంలో కలవడంతో అభివృద్ధి బాటలుకడిపికొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటురాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రోడ్షోమడికొండ, ఏప్రిల్
వర్ధన్నపేట, ఏప్రిల్ 22: పల్లె, పట్టణప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అధికారులతో పట్టణ ప్రగతిల�
పరకాల, ఏప్రిల్ 22: పరకాల ము న్సిపాలిటీ టీఆర్ఎస్ పాలనలోనే అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, పట్టణాన్ని అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడ�
బచ్చన్నపేట/లింగాలఘనపురం, ఏప్రిల్ 21 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో బుధవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఇటిక్యాలపల్లి, రామచంద్రాపూర్ తదితర గ్రామాల్లో వర్షం పడడంతో వరితో పాటు మామిడి కాయలు నేలరాలాయి.
దుగ్గొండి, ఏప్రిల్17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పల్లెప్రగతి పనులను నూరుశాతం పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శనివా�