సంగెం, ఏప్రిల్ 16 : సంగెం ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిం ది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 13 టీసీలకు 12 టీసీ ల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాం గ్రెస్ ఒక టీసీ గెలుపొంద
అదనపు సెంటర్ల ఏర్పాటుకు అనుమతికొత్తగా 19 కేంద్రాల ఏర్పాటుప్రతిపాదనలకు పచ్చజెండా20 నుంచి ధాన్యం కొనుగోలుప్రారంభానికి సన్నాహాలునిర్వాహకులకు నేటి నుంచి శిక్షణఏడు సెక్టార్ల ద్వారా ధాన్యంట్రాన్స్పోర్టు�
‘పల్లెప్రగతి’తో మారిన రూపురేఖలునెలనెలా నిధులతో అభివృద్ధి పనులుపాలకుల ప్రత్యేక శ్రద్ధతో తీరిన సమస్యలుఅందుబాటులోకి శ్మశానవాటిక, డంపింగ్ యార్డుఎల్కతుర్తి, ఏప్రిల్ 13:‘పల్లె ప్రగతి’తో ఎల్కతుర్తి మండలం
కొవిడ్ నేపథ్యంలో ఇళ్లలోనే పూజలునమస్తే తెలంగాణ నెట్వర్క్: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంగళవారం ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ప్లవనామ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాల్లో పూజలు చేశార�
నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే గండ్రట్రయల్ రన్ విజయవంతంఇటు రంగాయ చెరువు నుంచి దబ్బవాగుద్వారా పాకాల సరస్సులోకి నీటి రాకరామప్ప వద్ద ఎమ్మెల్యే గండ్ర, పాకాల వద్ద ఎమ్మెల్యే పెద్ది పూజలుపసుపు, కుంకుమ సమర్ప�
జేడీఏ ఉషాదయాళ్పర్వతగిరి, ఏప్రిల్ 9 : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. శుక్రవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో రూర్�
పరకాల, ఏప్రిల్ 9: ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి వివిధ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. 9వ వార్డు ఉప ఎన్నికకు సంబ
బచ్చన్నపేట, ఏప్రిల్8: కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో దాన్ని కట్టడి చేసే బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్సై జలగం లక్ష్మణ్రావు, మండల వైద్యాధికారి కర్రె నవీన్కుమ�
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: వరంగల్ను ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా గుర్తించడం సంతోషకరమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హన్మకొండ పబ్ల
పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులురూ.5.50 లక్షల విలువ చేసే 85 బ్యాటరీలు స్వాధీనంహన్మకొండ సిటీ, ఏప్రిల్ 6 : రాత్రి పూట పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలను
హన్మకొండ, ఏప్రిల్ 6: కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో