ములుగుటౌన్, మార్చి30: ఆటోలు, జీపుల్లో సీటింగ్ పామర్థ్ధ్యానికి మించి ప్రయాణం చేస్తే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం, డీటీవోతో సంయుక్తంగా ని�
మహబూబాబాద్ రూరల్ , మార్చి 29 : ప్రజా సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్నాయక్ పేర్కొన్నారు. సోమవారం పంటణ కేంద్రంలోని ఏటిగడ్డతండా లోని రైతువేదికలో మండలానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు కల్యాణల�
202526 నాటికి సింగరేణి వడివడిగా అడుగులుస్వరాష్ట్రంలో ఎనిమిది నూతన గనులు ప్రారంభంవచ్చే ఐదేళ్లలో మరో 14 నూతన గనులుప్రారంభించేందుకు ప్రణాళికభూపాలపల్లి, మార్చి 29: సింగరేని సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ప్రతియేటా లక్
జిల్లాలో ఘనంగా వేడుకలురంగుల్లో మునిగితేలిన ప్రజలుభూపాలపల్లి టౌన్/ కృష్ణకాలనీ/ గణపురం/ పలిమెల/ టేకుమట్ల/ వాజేడు, మార్చి 29 : హోలీ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలు ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకొన్నా�
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఘనంగా సురవరం 125వ జయంతి ఉత్సవాలుహన్మకొండ చౌరస్తా, మార్చి 28 : తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్�
భారీగా తరలివచ్చిన భక్తులుములుగురూరల్, మార్చి 28 : మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట జాతర ఆదివారం ముగిసింది. గుట్టపై ఉన్న ఆలయంలో లక్ష్మీనర్సింహుడికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దూర�