వాజేడు, మే 18 : మండలంలోని పేరూరు గ్రామ పంచాయతీలోని పేరూరుపేట, చిన్నగొల్లగూడెం గ్రామా ల్లో కరోనా కేసుల సంఖ్య 50కి పైగా చేరుకోవడంతో రెవెన్యూ, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, వైద్య శాఖ అధికారులు మంగళవారం పర్యటించార
ములుగురూరల్, మే 18 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పత్తిపల్లి ఎంపీటీసీ నూనావత్ మహేశ్నాయక్ కోరారు. మంగళవారం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలిజడ్పీ చైర్మన్ జగదీశ్వర్ ములుగురూరల్, మే 18 : కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కా�
కొవిడ్తో ఏ ఒక్కరూ చనిపోవద్దుసడలింపులను దుర్వినియోగం చేయొద్దులాక్డౌన్కు ప్రజలు సహకరించాలిములుగులో వంద ఆక్సిజన్ బెడ్లుమంత్రి సత్యవతి రాథోడ్గాంధీ పూర్వవిద్యార్థులు సమకూర్చిన వైద్య పరికరాలు ముల�
అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా..తాజా ప్రకటనతో గిరిజనుల్లో సంతోషంమహబూబాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు కొత్తగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ని
నాలుగు వాహనాలు సీజ్36 వాహనాలు, 2 దుకాణాలపై కేసురూ.3,18,930 జరిమానా విధింపుజయశంకర్ భూపాలపల్లి, మే 15(నమస్తేతెలంగాణ) : కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున�
కొవిడ్ నివారణకు పకడ్బందీగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలువైరస్ను అరికట్టేందుకే లాక్డౌన్జ్వర సర్వేతో పేదలకు ఎంతో మేలుపాజిటివ్ వచ్చిన వారు ఆందోళన చెందొద్దు108, 104 సేవలను వినియోగించుకోవాలిడోర్నకల్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరుఅవసరం లేకున్నా రోడ్లపైకి కొందరుపోయిపోయి కరోనా కోరలకు..ప్రభుత్వం, పోలీసులు వారిస్తున్నా వినరు..వరంగల్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తున్నది. ర�
కమిషనరేట్ పరిధిలో 15 చెక్పోస్టులుఇప్పటి వరకు 500 కేసులు నమోదువరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషిహన్మకొండ సిటీ, మే 13 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు వరంగ�
అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిపోలీసుల పర్యవేక్షణకొనసాగిన ధాన్యం కొనుగోళ్లునర్సంపేట, మే 12: నర్సంపేట నియోజకవర్గంలో లాక్డౌన్ మొదటి రోజు విజయవంతంగా కొనసాగింది. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. పోలీసులు పట్�
మహదేవపూర్, మే 11 : కరోనా వైరస్ను అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా ఎదుర్కోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం లో కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య
ములుగు రూరల్, మే 11 : మండలంలోని కన్నాయిగూ డెం, రాంనగర్ గ్రామాల్లోని తు నికాకు కల్లాలను ములుగు ఎఫ్డీవో నిఖిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తునికాకు సేకరణలో ఎక్కువ మంది భాగస్వామ్యమయ్య�
కరోనా బాధితులకు అన్నీ తానైన పారిశుధ్య కార్మికుడుతాగునీటి నుంచి మందుల దాకా పంపిణీవైరస్ మృతులకు అంత్యక్రియలు కూడాఎవరైనా ఆపదొస్తే రామచంద్రా అని దేవుడిని తలుచుకుంటాం. కడవెండిలో ఎవరికైనా కరోనా వస్తే పార�