అన్నదాతకు వానకాలం పెట్టుబడి సాయంజూన్ 15 నుంచి ఖాతాల్లో ‘రైతుబంధు’ నగదు జమఅదే నెల 25లోపు అందరికీ పంపిణీతాజా వివరాల ప్రకారం సాగు వివరాల నమోదుఈ నెల 10లోపు పూర్తికానున్న ప్రక్రియయాసంగిలో రూ.812.89 కోట్ల చెల్లింప�
కరోనా కాలంలో ‘స్మార్’్ట సేవలువాట్సాప్ ద్వారా పిల్లలకు ఇంటివద్దే పాఠాలుగర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహనకృష్ణకాలనీ, మే 27:కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సేవలను ప్రభుత్వం మరింత విస్తృతం చేసింద
సాగు భరోసా.. ‘దేవాదుల’59గేట్లతో చకచకా సమ్మక్క బరాజ్ పూర్తిఈ వానకాలం నుంచే వినియోగంలోకి!వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాజెక్టును అంకితం చేసిన సీఎం కేసీఆర్మొత్తం 14లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు240 మెగావాట్ల �
ములుగు రూరల్/వాజేడు/వెంకటాపూర్/మంగపేట/ భూపాలపల్లి టౌన్: మే 25 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నుంచి కోవాగ్జిన్ రెండో డోస్ టీకాలను అందించగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్
ప్రతి కేంద్రంలో నలుగురికి తగ్గకుండా నిర్వాహకులు206 కేంద్రాల్లో 824 మంది విధుల నిర్వహణజూన్ 15 వరకు పూర్తి కానున్న కొనుగోళ్లు జయశంకర్ భూపాలపల్లి, మే 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా లో ఏర్పాటు చేసి
ములుగురూరల్/ వెంకటాపూర్/ మంగపేట/ మల్హర్/ భూపాలపల్లి రూరల్/ ములుగు టౌన్, మే 25: కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న బాధితులకు పలువురు ఆర్థికసాయం అందజేస్తున్నారు. ములుగులో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర�
నమస్తేతెలంగాణ నెట్వర్క్ : భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతోంది. మండలంలోని గొర్లవీడులో మంగళవారం జరిగిన సర్వేలో డీపీవో ఆశాలత పాల్గొని పర్యవేక్షించారు. అనంతరం గ్రామంలో శ్మశానవ
నర్సంపేట, మే 23 : కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, మనోధైర్యంతో మందులు వాడి వైద్యుల సూచనలు పాటిస్తే నియంత్రించవచ్చని అధికారులు, వైద్య సిబ్బంది అన్నారు. ఆదివారం నర్సంపేటలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ సం
ప్రకృతి వనం.. ఊరికి అందంఅందుబాటులోకి వైకుంఠధామంప్రతి రోజూ చెత్త సేకరణతో వీధులు శుభ్రంఊరిలో ఎటు చూసినా పచ్చదనంఅధికారులు, పాలకుల సమన్వయంఅద్దంలా రోడ్లుపక్కా ప్రణాళికతో మౌలిక వసతులుమహబూబాబాద్ రూరల్, మే
గిరిజనులకు ఉపాధినిచ్చే ‘ఎండాకాలం పంట’ఏజెన్సీ గ్రామాల్లో గిరిబిడ్డల అడవిబాటమానుకోట జిల్లాలో 14యూనిట్లు..బయ్యారం, మే 19 : మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తునికాకు విరివిగా లభిస్తుంది. ఏజెన్సీ ప్రా�