కృత్రిమ మేధ (AI) బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి మారెపల్లి సునితా రాణి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధా గది
శివాలయం పాడుబడిపోయింది. గుడి అంతా పావురాలకు, బిచ్చగాళ్ల విశ్రాంతికి నెలవయింది. లోపలి నేలంతా గచ్చు ఊడిపోయి, మట్టి బయటపడిన చోటల్లా.. రావి మొక్కలు మొలుచుకు వచ్చాయి.
ఆలోచనలకు పదును పెట్టారు. సమ సమాజాన్ని మేల్కొలిపే, ఆలోచింప చేసే కథలు అందించారు. ఒక్కో కథకు ఒక్కో చరిత్ర.. చదివినకొద్దీ.. ఇంకా చదవాలనిపించే ఉత్సాహం. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాదిగా కథలు వచ్చిచేరాయి.. తెరిచి చూస
కరీంనగర్ : జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ వద్ద గురువారం ఉదయం బావిలో పడిన కారు దుర్ఘటనలో రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతిచెందాడు. రెస్క్యూ బృందం 9 గంటల పాటు శ్రమించి కారును బావిల�