నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రకాశ్ గౌడ్ను ఆదివారం శంషాబాద్ పట్టణంలోని పలువురు ముదిరాజ్ నాయకుల
కాంగ్రెస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంల�
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సముచితస్థానం కల్పిస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ భరోసా ఇచ్చారు. కొత్తపాత అనే తేడాలేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని క
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాలులో జరిగిన కార్యక్రమంలో మం త్రి కు�
హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఫేక్ ఆడియోతో కుట్రపన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాలు దెబ్బతింటే, ప�
Padi Koushik Reddy | హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాల�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెల�