Anant Ambani - Radhika : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందే క్రికెట్ దిగ్గజాలంతా ఒక్క చోట చేరుతున్నారు. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంజైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారిడి ప్రీ -�
సంధి దశలో ఉన్న భారత టెస్టు జట్టుకు మరో ఆణిముత్యం లభించినట్లే కనిపిస్తున్నది. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి వంటి టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లు.. భారత జట్టు దరిదాపుల్లో లేకుండా పోగా.. విరాట్�
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు ఓ సంచలనం. ఆటగాడిగా, కెప్టెన్గా తన ముద్ర వేసిన మహీ టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లోనూ విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకు
Rohit Sharma | రాజ్కోట్ టెస్టులో భారీ విజయంతో రోహిత్ శర్మ దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనితో పాటు అగ్రెసివ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు సారథ్యం వహిస్తూ అత్య
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్లో టీ20 లీగ్స్(T20 Leagues) దశ దిశను మార్చేసిందనే చెప్పాలి. మరో నెల రోజుల్లో 17వ సీజన్ మొదలవ్వనుంది. ఈ లీగ్ తొలి సీజన్ మొదలై 16 ఏండ్లు పూర్తైన సందర్భంగా క్రికె
MS Dhoni: ఆటగాడిగానే గాక గొప్ప మానవతావాదిగా అభిమానుల మన్ననలను అందుకున్న ధోని.. తన కెరీర్ ఆరంభంలో సాయం చేసిన ఎందరికో వారికి అవసరమున్నప్పుడు ఆదుకున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలు అతడు ఎప్పుడూ బహిరంగపరచలేదు.
దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రా
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెరీర్లో చివరి ఐపీఎల్(IPL 2024)కు సిద్ధమవతున్నాడు. టోర్నీకి నెల రోజులే ఉండడంతో మహీ భాయ్ ప్రాక్టీస్ వేగం పెంచాడు. తాజాగా రాంచీలో అతడు బ్యాటింగ్ ప్రాక్ట�
MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి (Chennai Super Kings captain) ఎంఎస్ ధోనీ (MS Dhoni) రాంచీ (Ranchi)లోని పవిత్ర దేవరీ మా ఆలయాన్ని సందర్శించాడు.