Nirmal | ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నలభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనానికి మారుపేరుగా ఎంపీ ఓ మోహన్ సింగ్ సేవలు అభినందించదగినవని జిల్లా ఎస్సీ కార్పొరేషన�
అతి భారీ సంస్థల కోసం మినిమం పబ్లిక్ ఆఫర్ (ఎంపీవో) పరిమాణంపైనున్న నిబంధనల్ని సడలించాలని సోమవారం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది. అలాగే మినిమం పబ్లిక్ షేర్హోల్డింగ్ (ఎంపీఎస
ఇందిరమ్మ ఇండ్లను (Indiramma Indlu) ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మాణం చేయాలని ఎంపీవో గోపు రఘుపతిరెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి కిశోర్�
పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెల�
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పు డు తమ బాస్ నుంచి ఫోన్ వస్తుందోనని భయం భయంగా కా లం వెళ్లదీస్తున్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పంచాయతీ కార్యదర్శులు. ఇటీవల ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి బదిలీపై వ�
కష్టపడితే సాధించలేనిదేదీ లేదనడానికి నిదర్శనం ఆయన. ఈఈఈ పూర్తి చేసి విద్యుత్ శాఖ ఏఈగా ఉద్యోగం సాధించిన ఆ యువకుడు, కలెక్టర్ ఉషారాణిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.