కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నాగార్జునసాగర్ నిండుగా నీళ్లున్నా కడమ కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు.
సహకార రం గానికి నిధుల కేటాయింపులో కేంద్రం విఫమైందని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ వ్యాపార కేంద్రాన�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తం పూజలు, ప్రార్థనలు చేశారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఖమ్మంలో పువ్వాడ ప్రీమియర్ క్రీకెట్ లీగ్-3 ప్రారంభమైంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సోదరుడు పువ్వాడ ఉదయ్కుమార్ జ్ఞాపకార్ధం రెండేళ్లుగా పువ్వాడ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట
మున్నూరు కాపులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లభిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎర్రమంజిల్లో ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్�