ప్రధానిగా బీజేపీ అగ్ర నేత నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ముందు ఉన్న వాడీ, వేడీ ప్రస్తుతం ఆయనలో మచ్చుకైనా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలపై స్పందించిన ఆయన పత్రికా ప్రకటన జారీచేశారు.
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే ఒక స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడం బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేశ్ అన్నారు.
MLA Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress) తెలంగాణలో 14 ఎంపీ సీట్లు(MP seats) గెలుచుకుంటే రాజకీయాల నుంచి తప్పు కుంటానని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) అన్నారు.
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకే 9 సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సోమవారం ఒక ప్ర
ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ భారీ ప్రణాళికలే వేస్తున్నది. ఈసారి 400 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు సాధించడం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని ప
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
జనా భా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ర్టాలు పాటించిన క్రమశిక్షణ.. వాటికి రాజకీయంగా శిక్షగా మారనున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ర్టాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొం